Friday, 30 September 2022

గిరిజనుల కోటా 10 శాతం - నోటిఫికేషన్ జారీ : కేంద్రం ఫిక్స్ - వాట్ నెక్స్ట్..!!

సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 17న జరిగిన ఆదివాసీ, బంజారా ఆత్మీయసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లపై కీలకమైన ప్రకటన చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ వారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fJDAueQ
https://ift.tt/YxXLHai

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour