Thursday, 29 September 2022

రూ.80 లక్షలు డిమాండ్ చేసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి?

మైనింగ్‌ లీజులు దక్కించుకోవాలంటే లక్షలాది రూపాయల ఖర్చవుతుందని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి డిమాండ్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మితోపాటు గనుల శాఖ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ కూడా డిమాండ్ చేసినట్లు తెలిపింది.దరఖాస్తులను పరిశీలించడానికి రూ. 80 లక్షలు అడిగినట్లుగా లీజు పోటీదారులు వాంగ్మూలం ఇచ్చారని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lhwELSB
https://ift.tt/WQUwG7E

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour