జూబ్లీహిల్స్ ఆమ్నీషియా పబ్ కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్ లను పెద్దలుగా విచారించవచ్చని జువైనల్ జస్టిస్ బోర్డు శుక్రవారం తెలిపింది. నేరానికి పాల్పడిన ఐదుగురు మైనర్ లలో నలుగురు మైనర్ లను విచారణ సందర్భంగా మేజర్ లుగా పరిగణిస్తూ బోర్డు తీర్పునిచ్చింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/buKjYao
https://ift.tt/YxXLHai
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment