Friday, 30 September 2022

మైనర్లు మేజర్లుగా విచారణ: అమ్నీషియా పబ్ అత్యాచారం కేసులో జువైనల్ జస్టిస్ బోర్డ్ సంచలనతీర్పు

జూబ్లీహిల్స్ ఆమ్నీషియా పబ్ కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్ లను పెద్దలుగా విచారించవచ్చని జువైనల్ జస్టిస్ బోర్డు శుక్రవారం తెలిపింది. నేరానికి పాల్పడిన ఐదుగురు మైనర్ లలో నలుగురు మైనర్ లను విచారణ సందర్భంగా మేజర్ లుగా పరిగణిస్తూ బోర్డు తీర్పునిచ్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/buKjYao
https://ift.tt/YxXLHai

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour