Sunday, 14 August 2022

సర్ గంగారామ్: భారత్, పాకిస్తాన్ రెండు దేశాల్లోనూ హాస్పిటల్స్ కట్టించిన ఇంజినీర్

సరిహద్దుకు రెండువైపులా భారత్, పాకిస్తాన్‌లకు తమ వారసత్వ సంపదను అందించిన అతికొద్ది మందిలో సర్ గంగారామ్ ఒకరు. ఇంజినీర్, దాత అయిన సర్ గంగారామ్ పేరిట దిల్లీ, లాహోర్‌లలో నిర్మించిన ఆస్పత్రులు ఎన్నో ఏళ్లుగా, ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. ఆయన స్థాపించిన ట్రస్ట్, ఆయన కుటుంబం ఈ ఆస్పత్రులను నిర్మించి, నిర్వహణ బాధ్యతలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8kI2vfg
https://ift.tt/bQ0XIav

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour