Saturday, 13 August 2022

మునుగోడు అభ్యర్ధిపై తేల్చేసిన సీఎం కేసీఆర్ - సస్పెన్షన్ ఎత్తివేత..!!

తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు బై పోల్ చుట్టూ తిరుగుతోంది. బీజేపీ నుంచి రాజగోపాల్ పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ తమ అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. అధికార టీఆర్ఎస్ లో అభ్యర్ధి ఎంపిక పైన సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది. నియోజకవర్గంలోని పార్టీ ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీశ్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. నల్గొండ జిల్లాకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/R0utNxX
https://ift.tt/iZQLTO5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour