Sunday, 14 August 2022

రేవంత్ కు కరోనా పాజిటివ్ - పార్టీ నేతలకు సూచన..!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ‘ఆజాదీకా గౌరవ్‌' యాత్రలో భాగంగా నియోజకవర్గాల్లో పార్టీ నేతల పాదయాత్రకు నిర్ణయించారు. రేవంత్ మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించ తల పెట్టిన పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంది. అయితే శనివారం అనారోగ్యానికి గురయ్యారు. కోవిడ్ లక్షణాలుగా అనుమానించిన రేవంత్ పరీక్ష చేయించుకున్నారు. దీనికి సంబంధించిన రిపోర్టు వచ్చే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/q0mvg1N
https://ift.tt/bQ0XIav

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour