గత ఎనిమిది రోజులుగా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై, ప్రజా వ్యతిరేక విధానాలపై, సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి లో బండి సంజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/b78ZD9T
https://ift.tt/aUdbK6X
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment