Wednesday, 10 August 2022

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువు; బీసీలకు కేసీఆర్ అన్యాయం: బండి సంజయ్

గత ఎనిమిది రోజులుగా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై, ప్రజా వ్యతిరేక విధానాలపై, సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి లో బండి సంజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/b78ZD9T
https://ift.tt/aUdbK6X

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour