Wednesday, 10 August 2022

తెలంగాణాలో శాలరీ ఖాతాల కుంభకోణం: ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.1.3 కోట్లు కుచ్చుటోపీ; నలుగురు అరెస్ట్!!

అసలు కంపెనీనే ఉండదు. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఉండరు. కానీ కంపెనీ ఉన్నట్టు, అందులో చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నట్టు, వారి పేర్లతో బ్యాంకులలో శాలరీ ఖాతాలు తెరిచి, అందినకాడికి రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకుని బ్యాంకులకు కుచ్చుటోపీ పెడుతున్న ఓ ముఠాను తాజాగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగు పలు బ్యాంకులను పెద్ద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fyx5YVO
https://ift.tt/j50MWqv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour