Wednesday, 10 August 2022

ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం, కాశ్మీర్ పండిట్‌ను చంపిన ఉగ్రవాది కూడా

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా దళాలతో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ రాథర్‌తో సహా ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ జోన్ పోలీసుల ప్రకారం.. లతీఫ్.. కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్, టెలివిజన్ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్‌లతో సహా అనేక పౌర హత్యలలో పాల్గొన్నాడు. "రాహుల్ భట్,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Dgq4jIB
https://ift.tt/aUdbK6X

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour