ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రత్యేకత ఉంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది. రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ఇందుకోసం సిద్దంగా ఉంది. ప్రధాని మోదీ వరుసగా 9వ సారి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం అనేక కార్యక్రమాలు నిర్వహించింది. వజ్రోత్సవాలను కేంద్రప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MBEWfOA
https://ift.tt/bQ0XIav
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment