తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు రైతు సంఘాల నాయకులతో భేటీ కానున్నారు. పంజాబ్, కర్ణాటక, ఒరిస్సా, జార్ఖండ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన వంద మంది రైతు సంఘాల నేతలు సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుండి వచ్చిన రైతు సంఘాల నాయకులు నేడు సీఎం కేసీఆర్ తో భేటీలో పాల్గొననున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HyM5kSh
https://ift.tt/YZeFtS5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment