Friday, 26 August 2022

పాకిస్థాన్ లో అత్యవసర పరిస్థితి విధింపు - 937 మంది మృతి..!!

పాకిస్తాన్‌ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. దేశంలో భారీ విపత్తు సంభవించింది. భారీగా ప్రాణ నష్టం జరిగింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు పాకిస్తాన్‌ అతలాకుతలమైపోయింది. దాదాపు 343 మంది చిన్నారులతో సహా సుమారు 937 మంది మృతి చెందారు. సింధూ ప్రావిన్స్‌లో ఈ వరదల కారణంగా అత్యధిక సంఖ్యలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wxysFXE
https://ift.tt/YZeFtS5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour