Friday, 26 August 2022

చరిత్రాత్మక తీర్పుల వెనకున్న 5 ప్రజాప్రయోజన వ్యాజ్యాలివీ.. ఇలాంటి కేసులు పెండింగ్‌లో ఎందుకు?

భారత్‌లో పెండింగ్ కేసులపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరకు ఈ విషయంపై ఆందోళన వ్యక్తంచేశారు. కేసులను త్వరతగతిన పరిష్కరించాలని న్యాయమూర్తులను వీరు అభ్యర్థించారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సమాచారం ప్రకారం.. భారత్‌లో మొత్తంగా 4.70 కోట్ల కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kgQXoTa
https://ift.tt/YZeFtS5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour