Saturday, 13 August 2022

సీఎం జగన్ కు తమిళనాడు ముఖ్యమంత్రి లేఖ - తక్షణం జోక్యం చేసుకోండి..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాసారు. కుశస్థలి నదిపై జలాశయాల నిర్మాణాలు చేపట్టవద్దంటూ లేఖలో కోరారు. సమస్య సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని తక్షణ వ్యక్తిగత జోక్యం అవసరమని స్టాలిన్ అభ్యర్ధించారు. కుశస్థలి నదిపై చిత్తూరు జిల్లాలో 2చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసిందంటూ స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gf2kRYZ
https://ift.tt/iZQLTO5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour