హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హైదరాబాదీయులకు గుడ్న్యూస్ ఇచ్చారు. ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ వల్ల మూడేళ్ల కిందట నిలిచిపోయిన సండే ఫన్డే (Sunday Funday) కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. ట్యాంక్బండ్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3JaHcPy
https://ift.tt/iZQLTO5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment