Saturday, 13 August 2022

ఈవీఎంల దుర్వినియోగం: టీఆర్ఎస్- కాంగ్రెస్ తో సహా 11 పార్టీలు : కేంద్రంపై పోరు..!!

జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అందులో భాగంగా జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్..మరో కీలక అంశం పైన ఇప్పుడు విపక్ష పార్టీలతో కలిసి ముందుకు కదులుతోంది. ఈవీఎంల దుర్వినియోగం పైన గతంలో వినిపించిన ఆరోపణలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఇదే సమయంలో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఒకే సారి 11 విపక్ష పార్టీలు కేంద్రం పైన పోరుకు సిద్దమయ్యాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/c8BGz3A
https://ift.tt/iZQLTO5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour