Thursday, 11 August 2022

సింహం ఎవరంటూ ఆనంద్ మహీంద్ర ప్రశ్న: కేసీఆరేనంటూ మనవడు హిమాన్షు ట్వీట్

హైదరాబాద్: సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మహీంద్ర గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సంధించిన ఓ ప్ర‌శ్న‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు క‌ల్వ‌కుంట్ల‌ హిమాన్షు స్పందించారు. ఇంతకుముందు మ‌హీంద్రా ట్వీట్ల‌కు కేటీఆర్ స్పందించ‌గా...తాజాగా మ‌హీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ కుమారుడు స్పందించ‌డం ఆసక్తికరంగా మారింది. చాలాసార్లు ఆనంద్ మహీంద్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/SGaVbHx
https://ift.tt/j50MWqv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour