Thursday, 11 August 2022

గోరంట్ల మాధవ్ పై ప్రధానికి ఎంపీ లేఖ - మహిళా కమిషన్ జోక్యం..!!

ఎంపీ గోరంట్ల మాధవ్ పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ జస్బీర్‌ సింగ్‌ గిల్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. మాధవ్ కు సంబంధించింది అంటూ ఒక వీడియో వైరల్ అయింది. అయిదే, దీని పైన ఇప్పటికే అనంతపురం ఎస్పీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5YLUrXo
https://ift.tt/j50MWqv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour