Thursday, 11 August 2022

దేశ రాజధానిలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు: ఏడు నెలలో అత్యధికం

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధానిలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో గురువారం 2,726 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది దాదాపు ఏడు నెలల్లో అత్యధికం అని ఆరోగ్య శాఖ డేటా తెలిపింది. దీంతో పాటు, కరోనా కారణంగా 6 మరణాలు కూడా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 14.38 శాతంగా ఉంది. డేటా ప్రకారం.. క్రియాశీల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OuPzGZR
https://ift.tt/j50MWqv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour