Friday, 26 August 2022

నేడే హన్మకొండలో బీజేపీ బహిరంగసభ; హాజరుకానున్న జేపీ నడ్డా, సర్వత్రా ఆసక్తి!!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని చేపట్టాలని వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న బిజెపి నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర అనేక ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ లోని భద్రకాళి ఆలయం వరకు పాదయాత్రను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/uaiIz9m
https://ift.tt/YZeFtS5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour