Friday, 26 August 2022

తెగని సీపీఎస్ పంచాయితీ - కేంద్ర నిధులతో లింకు : సీఎం ఇంటి ముట్టడి టెన్షన్..!!

ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి సీపీఎస్ వ్యవహారం సవాల్ గా మారుతోంది. ఉద్యోగులను ఒప్పించి జీపీఎస్ అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు నష్టం లేకుండా ఈ విధానం ద్వారా మేలు చేస్తామని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇదే అంశం పైన ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7vX9gQo
https://ift.tt/YZeFtS5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour