Friday, 19 August 2022

మునుగోడులో ఉపఎన్నికల పేరుతో అభివృద్ధా? సిగ్గుచేటు: బీజేపీ, టీఆర్ఎస్ లను ఏకిపారేసిన వైఎస్ షర్మిల

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటుగా రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రధాన పార్టీల పరిస్థితిని తెలియజేస్తూ తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను రాష్ట్రంలోని అనేక సమస్యలపై నిలదీస్తున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/vSgbaDl
https://ift.tt/AZdl9mx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour