Friday, 19 August 2022

వైసీపీ ఎమ్మెల్యే అల్లుడి అనుమానాస్పద మృతి - తాడేపల్లిలో కలకలం..!!

వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్దారు. ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి (36) ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఆయన నివాసం ఉంటున్న అవంతి అపార్ట్‌మెంట్‌లో ఆయన ఉరేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో మంజునాధ రెడ్డి అనుమానాస్పద మృతి గా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/htb97ZA
https://ift.tt/AZdl9mx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour