Friday, 19 August 2022

సీజేఐకు నేడు సీఎం జగన్ విందు - నేడే డాక్టరేట్ ప్రధానం..!!

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేడు విజయవాడలో బిజీబిజీగా గడపనున్నారు. సీజేఐ విజయవాడలో కొత్తగా నిర్మించిన కోర్టు భవనాలను సీఎం జగన్ తో కలిసి ప్రారంభిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇదే కోర్టు నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తన న్యాయవాద జీవితం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/sX3IoFV
https://ift.tt/AZdl9mx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour