మునుగోడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మునుగోడు పై ఫోకస్ పెట్టాయి. టిఆర్ఎస్, బీజేపీలు మునుగోడులో రాజకీయ వ్యూహాలతో దూసుకుపోతుంటే, కాస్త వెనుకబడినట్టు కనిపించిన కాంగ్రెస్ పార్టీ కూడా తన దూకుడును ప్రారంభించింది. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు 20వ తేదీన స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/78esy12
https://ift.tt/AZdl9mx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment