Friday, 19 August 2022

మన మునుగోడు-మన కాంగ్రెస్: వెయ్యిమంది టీమ్‌తో యాక్షన్ ప్లాన్ మొదలెట్టిన రేవంత్ రెడ్డి

మునుగోడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మునుగోడు పై ఫోకస్ పెట్టాయి. టిఆర్ఎస్, బీజేపీలు మునుగోడులో రాజకీయ వ్యూహాలతో దూసుకుపోతుంటే, కాస్త వెనుకబడినట్టు కనిపించిన కాంగ్రెస్ పార్టీ కూడా తన దూకుడును ప్రారంభించింది. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు 20వ తేదీన స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/78esy12
https://ift.tt/AZdl9mx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour