Monday, 8 August 2022

దమ్ముంటే రాజీనామా చెయ్యండి.. టీఆర్ఎస్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈటల రాజేందర్ సవాల్!!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో బీజేపీ కీలక నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా గోస బిజెపి భరోసా బైక్ ర్యాలీలతో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నాయకులు. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/084nwOt
https://ift.tt/e6MdJV3

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour