Monday, 8 August 2022

ఏపీకి పొంచివున్న తుఫాన్ ముప్పు: అక్కడ అతి భారీ వర్షాలు

అమరావతి: ఈ నెల 7వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం సహా పలుచోట్ల వర్షాలు కురిశాయి. దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరింత బలపడి, వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FEfdAqb
https://ift.tt/e6MdJV3

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour