తైపే: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇప్పటికే సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతోంది. వేలాదిమంది మరణించారు. పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని కీలక నగరాలను రష్యా సైనికులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వాటిని విడిపించుకోవడానికి ఉక్రెయిన్ పోరాడుతోంది. అమెరికా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న యుద్ధ సామాగ్రితో రష్యా సైన్యాన్ని అడ్డుకుంటోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/h1nuWxo
https://ift.tt/e6MdJV3
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment