Saturday, 20 August 2022

ఫిల్మ్ సిటీకి అమిత్ షా : బీజేపీ- టీడీపీ పొత్తులకు కేంద్రంగా : కీలక వ్యక్తుల మధ్య చర్చలు..!!?

బీజేపీతో బంధం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీ శ్రేయోభిలాషులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కీలక కలయిక పైన జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. హోం మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటనకు ఈ రోజు వస్తున్నారు. మునుగోడులో బహిరంగ సభ తరువాత అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fD8JZce
https://ift.tt/OrKUQeZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour