హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన అంచనాలు నిజం అయ్యాయా?, ఆయన చెప్పిందే అక్కడ జరుగుతోందా?, ఇలాంటి కల్లోల పరిస్థితులు ఏర్పడొచ్చంటూ చేసిన హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చాయా?.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా దీనిపై ఇప్పుడిప్పుడే చర్చ ఆరంభమైంది. అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కేసీఆర్ చెప్పిన జోస్యం నిజమైందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LksSwu8
https://ift.tt/OrKUQeZ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment