Saturday, 20 August 2022

ఏపీలో ఆ మండలాల్లో నివసించే మున్నూరు కాపులు ఇక బీసీలుగా గుర్తింపు

అమరావతి: రాష్ట్రంలో ఇటీవల గోదావరికి సంభించిన వరదల సమయంలో ఏడు విలీన మండలాలు పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కాయి. తమను ఇదివరకట్లా తెలంగాణలో విలీనం చేయాలంటూ ఆయా మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. రోడ్డెక్కారు. ఆందోళనలకు దిగారు. ఏపీలో తాము నివసించలేమంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సహాయ, సహకారాలు అందట్లేదంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/neXLo7H
https://ift.tt/OrKUQeZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour