న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆగస్టు 5న నలుపు రంగు దుస్తుల్లో కాంగ్రెస్ నిరసన తెలపడాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరాశ, నిస్పృహల్లో మునిగితేలుతూ కొందరు చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శించారు. చేతబడిని నమ్మేవారు ఎన్నటికీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరని అన్నారు. 'షార్ట్కట్'లను అనుసరించే బదులు తమ ప్రభుత్వం సమస్యలకు శాశ్వత
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DO2xaLu
https://ift.tt/aUdbK6X
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment