Wednesday, 10 August 2022

చేతబడులు వారి రాతను మార్చలేవు: కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విసుర్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆగస్టు 5న నలుపు రంగు దుస్తుల్లో కాంగ్రెస్ నిరసన తెలపడాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరాశ, నిస్పృహల్లో మునిగితేలుతూ కొందరు చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శించారు. చేతబడిని నమ్మేవారు ఎన్నటికీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరని అన్నారు. 'షార్ట్‌కట్'లను అనుసరించే బదులు తమ ప్రభుత్వం సమస్యలకు శాశ్వత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DO2xaLu
https://ift.tt/aUdbK6X

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour