Tuesday, 9 August 2022

కొడంగల్లో చెల్లని రేవంత్ ముఖం రాష్ట్రంలో చెల్లుతుందా? టీఆర్ఎస్ పైనా వైఎస్ షర్మిల నిప్పులు

వికారాబాద్ జిల్లా కొడంగల్ లో పర్యటించిన వైయస్సార్ టిడిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి పాదయాత్రను పున:ప్రారంభించి బహిరంగ సభలో ఆమె తనదైన శైలిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల పై మండిపడ్డారు. కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళని, ఓటుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/P9djR7t
https://ift.tt/aUdbK6X

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour