Sunday, 14 August 2022

75ఏళ్ళ స్వాతంత్ర్య వేడుకల వేళ.. మహాత్ముడి ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులు.. ఎక్కడో తెలుసా!!

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. ఈ తరుణంలో మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకు రావడానికి చేసిన త్యాగాలను ప్రజలు స్మరించుకుంటున్నారు. అయితే తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని చిట్యాల పట్టణానికి సమీపంలోని పెద్దకాపర్తి గ్రామంలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన, జాతిపిత మహాత్మాగాంధీ ఆలయానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/L1vnqF9
https://ift.tt/bQ0XIav

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour