Sunday, 14 August 2022

76వ స్వాతంత్ర్య వేడుకలు: ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించిన ప్రధాని మోడీ.. ఉద్వేగంగా మోడీ ప్రసంగం!!

75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారతదేశ స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో సంబరాలను నిర్వహించాలని, హర్ ఘర్ తిరంగా యాత్రను చేపట్టాలని సూచించడంతో దేశవ్యాప్తంగా ప్రజల నుండి హర్ ఘర్ తిరంగా యాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0NpWzqj
https://ift.tt/bQ0XIav

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour