75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారతదేశ స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో సంబరాలను నిర్వహించాలని, హర్ ఘర్ తిరంగా యాత్రను చేపట్టాలని సూచించడంతో దేశవ్యాప్తంగా ప్రజల నుండి హర్ ఘర్ తిరంగా యాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0NpWzqj
https://ift.tt/bQ0XIav
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment