నీట్ పరీక్షకు హాజరైన కేరళ విద్యార్థికి చేదు అనుభవం ఎదురయిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్ పర్సన్ చేత స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఇదీ ముమ్మాటికీ న్యాయ విరుద్దం అని చెబుతుంది. ఘటనను కమిషన్ సీరియస్గా తీసుకుంది. యువతుల పట్ల కొందరి ప్రవర్తన ఇదీ సిగ్గుచేటు అని అభిప్రాయపడింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/begizNS
https://ift.tt/cIr5AmB
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment