Tuesday, 19 July 2022

లంకలో దయనీయం.. మరీ ఇండియా.. తోసిపుచ్చిన జై శంకర్

శ్రీలంకలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. దీంతో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటాయి. ఇక పెట్రోలు, డీజిల్ ధరల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే.. తన పదవీకి రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయారు. ఇక ప్రధాని.. విక్రమసింఘే అధ్యక్ష పదవీ చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gTdBXx
https://ift.tt/cIr5AmB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour