శ్రీలంకలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. దీంతో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటాయి. ఇక పెట్రోలు, డీజిల్ ధరల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే.. తన పదవీకి రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయారు. ఇక ప్రధాని.. విక్రమసింఘే అధ్యక్ష పదవీ చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gTdBXx
https://ift.tt/cIr5AmB
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment