Monday, 18 July 2022

చంద్రబాబు పర్యటన ఫిక్స్: షెడ్యూల్ ఇదే: ఇక జనం మధ్యే

అమరావతి: రాష్ట్రంలో గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురవకపోవడం వల్ల వరదపోటు తగ్గింది. గోదారమ్మ శాంతించింది. ధవళేశ్వరం బ్యారేజీలో నీటిమట్టం 18.1 అడుగులకు తగ్గింది. ముందుజాగ్రత్త చర్యలను అధికారులు తీసుకుంటోన్నారు. మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తోన్నారు. ప్రస్తుతం సముద్రంలోకి 19.73 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోన్నారు. ధవళేశ్వరం బ్యారేజి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EZU2KJB
https://ift.tt/PxGtjKd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour