Wednesday, 27 July 2022

ఏపీ అంశాలపై వెంకయ్య కసరత్తు - కేంద్ర మంత్రులతో వరుసగా..!!

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీకి చెందిన అంశాలు - సమస్యల పరిష్కారం పైన సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో..ఉన్నతాధికారులో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 10న వెంకయ్య నాయుడు పదవీ విరమణ చేయనున్నారు. గతంతోనూ ఇటువంటి సమావేశాలు నిర్వహించిన వెంకయ్య...ఇప్పుడు వాటి పురోగతితో పాటుగా..ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో ఏర్పాటు చేయాల్సిన కేంద్ర సంస్థల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/S4IHkOX
https://ift.tt/drvtu7S

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour