జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.రాజస్థాన్లోని బార్మర్ జిల్లా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. కాగా, విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ఘటనా స్థలంలోనే మరణించారు. "ఇది IAF విమానం బైటూలోని భీమ్డా గ్రామ సమీపంలో కూలిపోయింది " అని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5diAV0G
https://ift.tt/no7dLjU
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment