Thursday, 28 July 2022

కుప్పకూలిన ఐఏఎఫ్ మిగ్ 21 యుద్ధ విమానం: ఇద్దరు పైలట్‌లు మృతి

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. కాగా, విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ఘటనా స్థలంలోనే మరణించారు. "ఇది IAF విమానం బైటూలోని భీమ్డా గ్రామ సమీపంలో కూలిపోయింది " అని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5diAV0G
https://ift.tt/no7dLjU

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour