Wednesday, 27 July 2022

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అవమానం; సోనియాగాంధీ దిష్టిబొమ్మల దహనానికి బండి సంజయ్ పిలుపు!!

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గురువారం బీజేపీ నిరసన చేపట్టనుంది. అధీర్‌ రంజన్‌ తొలగింపునకు వ్యతిరేకంగా బీజేపీ అనేక రాష్ట్రాలలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Khv9GPX
https://ift.tt/drvtu7S

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour