Thursday, 21 July 2022

నిరసనలపై శ్రీలంక అధ్యక్షుడి ఉక్కుపాదం - తగ్గేది లేదంటూ..!!

శ్రీలంకలో నూతన అధ్యక్షుడు రణీల్‌ విక్రమ సింఘే కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. నిసనకారులను నియంత్రించే చర్యలను మొదలు పెట్టారు. ఆర్దిక -రాజకీయ సంక్షోభం కొంత కాలంగా శ్రీలంక లో ఆందోళనలు మిన్నంటాయి. నిరసనకారులు అధ్యక్ష భవనం లోకి ప్రవేశించారు. కొలంబలోనే ప్రధానంగా నిరసనల కారులు పెద్ద సంఖ్యల చేరి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4eKmtln
https://ift.tt/NGoVh5F

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour