అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. గోదావరికి సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనను నిర్వహించనున్నారు. లంక గ్రామాల ప్రజలను ఆయన స్వయంగా కలుసుకోనున్నారు. వారికి అందుతోన్న ప్రభుత్వం సహాయ కార్యక్రమాల గురించి వారినే అడిగి తెలుసుకోనున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/40DeEwO
https://ift.tt/qcQCps1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment