Thursday, 21 July 2022

అమిత్ షా కేరాఫ్ తెలంగాణ: టార్గెట్ టీఆర్ఎస్ - రోడ్ మ్యాప్ రెడీ : ర్యాలీలు - సభలు..!!

తెలంగాణ పైన బీజేపీ అధినాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పైన రాజకీయ యుద్దం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని దించుతామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తెలంగాణలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jzb3iNd
https://ift.tt/NGoVh5F

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour