Tuesday, 12 July 2022

ఏపీ, తెలంగాణా జలజగడం: తాజాగా రాజోలిబండ రగడ; కృష్ణా బోర్డుకు తెలంగాణా లేఖ!!

ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి కారణం కాగా, తాజాగా మరోమారు రెండు రాష్ట్రాల మధ్య రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ వివాదానికి కారణం గా మారింది. ఆమోదం పొందని ప్రాజెక్టును నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్మాణ పనులతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jVyw9I8
https://ift.tt/C07WDP5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour