తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల ఇళ్లల్లో నుంచి కాలు బయట పెట్టడానికి భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల రహదారుల మీద వరద నీరు వచ్చి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/71xDCVE
https://ift.tt/C07WDP5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment