శ్రీలంకను తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన రాజపక్స రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామా చెయ్యకుండా మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స సింగపూర్కు వెళ్లనున్న నేపథ్యంలో మాల్దీవుల విమానాశ్రయంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స మాల్దీవుల నుంచి సింగపూర్కు బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో మాల్దీవుల్లోని వెలనా అంతర్జాతీయ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/19PJGCX
https://ift.tt/Nky4SwL
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment