Wednesday, 27 July 2022

బండి సంజయ్ తో రాజ గోపాల్ భేటీ - వేటుకు రంగం సిద్దం : రేవంత్ కొత్త స్కెచ్..!!

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన బీజేపీలో చేరటానికి దాదాపుగా ముహూర్తం ఖరారైంది. ఆయన పార్టీలోకి రాకను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్దారించారు. ఇదే సమయంలో..రాజగోపాల్ సైతం తన నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు..అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనను కాంగ్రెస్ అవమానించిందని..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gnozIMc
https://ift.tt/drvtu7S

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour