Wednesday, 27 July 2022

sai priya: భర్తతో వచ్చి ఆర్కే బీచ్‌లో మాయం, ప్రియుడితో పెళ్లి, బెంగళూరులో!

అమరావతి: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన చిరిగిడి సాయిప్రియ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సముంద్రంలో గల్లంతైందన్న సాయిప్రియ భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నావికాదళం, ఈతగాళ్లు రెండు రోజులపాటు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. అయితే, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బుధవారం సాయంత్రం తాను బెంగళూరులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/f8Fme1d
https://ift.tt/drvtu7S

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour