ఆరోగ్యశ్రీ నెట్వర్క్ అన్ని ఆస్పత్రుల్లోనూ ఈహెచ్ఎస్ అనుమతిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించినట్లే ఈహెచ్ఎస్ చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది. పీఆర్సీ పెండింగ్ అంశాల పైన ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ చర్చించింది. ఆర్దికేతర అంశాల పైన మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/blqny3k
https://ift.tt/drvtu7S
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment