Wednesday, 27 July 2022

అన్ని ఆస్పత్రుల్లోనూ ఈహెచ్‌ఎస్‌ : ఉద్యోగ సంఘాలతో చర్చలు - బకాయిలపైనా..!!

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ అన్ని ఆస్పత్రుల్లోనూ ఈహెచ్‌ఎస్‌ అనుమతిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించినట్లే ఈహెచ్‌ఎస్‌ చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది. పీఆర్సీ పెండింగ్ అంశాల పైన ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ చర్చించింది. ఆర్దికేతర అంశాల పైన మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/blqny3k
https://ift.tt/drvtu7S

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour